Saturday, April 20, 2024

తిరంగా ర్యాలీ..

క‌ర్నూల్ నగరంలోని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీ ఎస్టిబిసి కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోటీశ్వరరావు, రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ పుల్లయ్య,
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసుదేవ్ మాధవ్ కృష్ణ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement