Friday, April 19, 2024

తిరుమల పవిత్రతను కాపాడాలి.. టీడీపీ శ్రేణుల నిరసన

తిరుమల పవిత్రతను కాపాడాలంటూ సోమవారం కర్నూల్ లో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ కర్నూల్ అధ్యక్షులు సోమిశెట్టి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన తిరుమల తిరుపతిలో వైసీపీ నాయకులే గంజాయి అమ్ముతూ పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు. కావున తిరుమల పవిత్రతను కాపాడాలని వైవీ సుబ్బారెడ్డి తన టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement