Wednesday, April 24, 2024

KNL: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. జిల్లాలోని పత్తికొండలో ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగి విద్యుత్ వైర్లు చెట్టుపై పడ్డాయి. దీంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement