Tuesday, March 26, 2024

Kurnool: దంప‌తుల అనుమానాస్పద మృతి

దంప‌తులు అనుమానాస్ప‌దంగా మృతిచెందిన విషాద‌ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నందికొట్కూరులో దంప‌తులు అనుమానాస్ప‌దంగా చ‌నిపోయారు. అయితే భ‌ర్త వేణు మృత‌దేహం ఉరేసుకున్న స్థితిలో ఉంది. అనుమానాస్ప‌ద స్థితిలో భార్య క‌ళ్యాణి మృతిచెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement