Thursday, March 28, 2024

Breaking: పోతిరెడ్డిపాడులో పోలీసుల నిర్లక్ష్యం..

నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లో యువకుడి మృత‌దేహం ఉంది. అయితే రెండు రోజులుగా నీటిలోనే మృత‌దేహం ఉంది. మృత‌దేహాన్ని పోలీసులు బయటకు తీయలేదు. తమ పరిది కాదంటూ జూపాడుబంగ్లా, పాములపాడు పోలీసులు అంటున్నారు. అయితే తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు మృత‌దేహాన్ని పట్టించుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement