Tuesday, April 23, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి మృతి..

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. డోన్ స‌మీపంలోని మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్లే రహదారిలో మోటార్ సైకిల్ ను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని కర్నూల్ ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement