Thursday, April 25, 2024

కర్నూలులో మంత్రి రోజా పర్యటన

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అర్ కే.రోజా కర్నూలు నగరంలో పర్యటన నిమిత్తం ఈరోజు ఉదయం కర్నూలు నగరానికి చేరుకున్నారు. ఆమెకు నగర శివార్లలోని రాక్ గార్డెన్ వద్ద నగర ప్రముఖులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆమెకు స్వాగతం పలికిన వారిలో కర్నూలు మేయర్ బి వై.రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా టూరిజం శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఓ వివాహ వేడుకకు హాజరై.. ట్రైన్ లో ఆమె హైదరాబాద్ వెళనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement