Friday, April 19, 2024

ప్రత్యేక హోదాపై టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు

ప్రత్యేక హోదాపై కర్నూలు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు. ప్రత్యేక హోదా తెస్తామంటూ మభ్యపెడుతున్నారన్నారు. ఇచ్చిన ప్యాకేజీలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి… రాష్ట్రాన్ని డెవలప్ మెంట్ చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement