Thursday, April 18, 2024

ఘ‌నంగా ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వం..

కర్నూలు : ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కర్నూల్ అవుట్ డోర్ స్టేడియం నుంచి జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది స్కేటింగ్ క్రీడాకారులతో త్రివర్ణ పతాకాలను చేత బోని కొండారెడ్డి ఋరుజు వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రాష్ట్ర స్కేటింగ్ సంఘం కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అవినాష్ రెడ్డి జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement