Thursday, March 28, 2024

కర్నూలులో రైతు ఆత్మహత్య

కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూరు మండలం వడ్డేమాను గ్రామలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలయ్య (60) అనే రైతు మంగళవారం తమ గ్రామ పొలిమేరలో వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మరణించిన నాగన్న కు ఓ కుమారుడు ,ఇద్దరు కుమార్తెలున్నారు. నాగన్న మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి: మాదాపూర్ హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ.. ఘనంగా ఏర్పాట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement