Friday, March 29, 2024

పి.కోట కొండలో డెంగ్యు కేసు..

నంద్యాల జిల్లా డోన్ మండలం పి.కోట కొండలో డెంగ్య కేసు వచ్చినట్లు మలేరియా సబ్‌ యూనిట్ అధికారి సాయి బాబా తెలిపారు. కేసు వచ్చిన ఏరియా ప్రతి ఇంటికి పెర్రిత్రియం చుట్టు ప్రక్కల అబిట్ ద్రావకంతో పిచకారి చేయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో పీహెచ్ సీ సూపర్ వైజర్స్ శ్రీదర్‌, ఉమ బాయి, ఏఎన్ఎం రేణుక, మల్లీష్ ఆశలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement