Thursday, April 18, 2024

లేబర్ కోడ్ ల ప్రతులు దగ్దం

కర్నూల్ – ప్ర‌ధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులు చేస్తూ నాలుగు కోడ్స్ గా మార్చి కార్మికులకు నష్టం చేసే విధానాన్ని నిరసిస్తూ సిఐటియు ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లేబర్ కోడ్లు దగ్ధం చేసి నిర‌స‌న తెలిపారు…ఈ కార్య‌క్ర‌మంలో సి ఐ టి యు నగర అధ్యక్షుడు ఈ పుల్లా రెడ్డి , జిల్లా అధ్యక్షుడు, రాధాకృష్ణ ,నగర కార్యదర్శి అంజి బాబు సిఐటియు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి గోపాల్ ఆటో యూనియన్ నగర అధ్యక్షుడు సుధాకర్ సిఐటియు నాయకులు మల్లికార్జున పరిషన్న తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement