Tuesday, April 23, 2024

చంద్రబాబు వ్యాఖ్యలకు బుగ్గన కౌంటర్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలుకు హైకోర్టు వద్దని చంద్రబాబు ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. రాయలసీమ వాసుల డిమాండ్ లో తప్పేముందని అన్నారు. కర్నూలు జిల్లా వాసులు కర్నూలు మూడు రాజధానుల్లో ఒక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement