Friday, April 19, 2024

ఓటమి భయంతోనే టీడీపీ కార్యాలయంపై దాడి : టీజీ భరత్

కర్నూలు: గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు చేసినట్లు కర్నూలు టీడీపీ ఇన్‌చార్జి టీజీ భరత్ అన్నారు. కర్నూల్లోని టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులను ప్రజలు ఎప్పటికీ హర్షించరని.. సరైన సమయంలో ప్రజలు స్పందిస్తారన్నారు. సీఎం వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement