Saturday, April 20, 2024

ఆదోని టూటౌన్‌ ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌పై వేటు

కర్నూలు జిల్లాలోని ఆదోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై హనుమంత రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ బ్రహ్మానంద రెడ్డి పై వీఆర్‌(వెకన్సీ రిజర్వ్‌) వేటు-పడింది. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో పాటు అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ వీఆర్‌కు పంపి చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement