Thursday, April 25, 2024

Accident : ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుసేనాపురంలో చోటు చేసుకుంది. మండ‌ల సమీపాన ఉన్న బుగ్గ రామేశ్వర పాఠశాల దగ్గర జాతీయ రహదారిపై ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిది నంద్యాల వాసిగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement