Thursday, March 28, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల రోడ్డులో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో మ‌హిళ మృతిచెందింది. స్కూటీ పై భర్త యువరాజుతో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగమణి (25) అనే మహిళ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ప్ర‌మాదానికి సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement