Thursday, March 28, 2024

రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి, ఎనిమిది గొర్రెలు మృతి..

రోడ్డు ప్ర‌మాదంలో కొర్రెల కాప‌రితోపాటు ఎనిమిది గొర్రెలు మృతి చెందిన ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లా ఎమ్మిగన్నూరులో చోటుచేసుకుంది. మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని గొర్రెల కాపరి, 8 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్ర‌మాదంలో బనవాసి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వెంకటేష్ (18) అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement