Thursday, April 25, 2024

Breaking: కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

కారు క‌ల్వ‌ర్టును ఢీకొని ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడుమూరు ద‌గ్గ‌ర కారు క‌ల్వ‌ర్టును ఢీకొన‌డంతో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement