Friday, April 26, 2024

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో 1.3 కేజీ బంగారం మాయం….

కర్నూలు – ఉయ్యాలవాడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో 1.3 కేజీ బంగారం గల్లంతైంది…ఒక రైతు తన బంగారు లోన్ రెన్యూవల్ చేసేందుకు రావటంతో అ రైతు బంగారం కనిపించలేదు. దీంతో ఈ విష‌యాన్ని బ్యాంక్ మేనేజ‌ర్ మ‌ధుసూద‌న్ బ్యాంక్ రీజిన‌ల్ మేనేజ‌ర్ ప్ర‌సాద్ కు స‌మాచారం ఇచ్చారు… ఆయ‌న వెంట‌నే బ్యాంక్ వ‌చ్చి గోల్డ్ లోన్ లావాదేవిల‌ను ప‌రిశీలించారు. వివిధ ఖాతాల‌కు చెందిన 1.3 కిలోల బంగారం మాయ‌మైన‌ట్లు గుర్తించారు… దీనిపై బ్యాంక్ యాజ‌మాన్యం పోలీస్ ల‌కు ఫిర్యాదు చేసింది.. దీంతో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement