Friday, April 19, 2024

మంత్రి బొత్సతో కర్నూలు మేయర్ భేటీ

ఏపీ పురపాలక పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను సోమవారం విజయవాడలో కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య  మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు నగర సమస్యలతో పాటు నగర పాలక సంస్థకు సంబంధించిన పెండింగ్లో ఉన్న ఫైళ్ళ గురించి చర్చించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఏఈ, డిఈఈల కొరత, వైద్యఆరోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత, నగర త్రాగునీరు ఎద్దడి నివారణకై గతంలో నగర పాలక సంస్థ రూపొందించిన ప్రతిపాదనల ఆమోదం వంటి కీలక సమస్యలపై చర్చించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement