Tuesday, April 16, 2024

శ్రీశైలం విద్యుత్ కేంద్రాలను పరిశీలించిన KRMB బృందం

శ్రీశైలంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు పర్యటిస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. అక్కడి అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు కేఆర్‌ఎంబీ బోర్డు యత్నిస్తోంది. కాగా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులతో పాటు జలశక్తి ,ఏపీ జలవరుణ శాఖ అధికారులు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి షాక్.. కాంగ్రెస్ కీలక నేత గుడ్ బై!

Advertisement

తాజా వార్తలు

Advertisement