Thursday, March 28, 2024

రెండు బైకులు ఢీ : ఒక‌రు మృతి

ఉయ్యూరు : ఉయ్యూరు మండలంలోని కలవపాముల గ్రామం పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ ..గుడివాడ రహదారిపై జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో శ్రీహర్ష మృతి చెందారు. మృతుడు పెదపారుపూడి ఎంపీడీవో ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్న‌ట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement