Wednesday, April 24, 2024

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా రంజిత్ బాషా

విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పి.రంజిత్ భా బాషాను నియమించారు. ప్రస్తుతం ఆయన సీసీఎల్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కమిషనర్ గా పనిచేసిన ప్రసన్న వెంకటేష్ ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప‌దోన్న‌తిపై బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో పి.రంజిత్ బాషా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement