Thursday, April 25, 2024

బాధిత కుటుంబీకుల‌కు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిథి ప‌రామ‌ర్శ…

గంపలగూడెం, : మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ రామిశెట్టి కృష్ణయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామిశెట్టి జయరాజును , కుటుంబ సభ్యులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు ఆలపాటి ఉమామహేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీకి చెందిన యస్.కె.గుంటూరు మస్తాన్,పఠాన్ బాబు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్లపాడు,గొల్లపూడి గ్రామంలో ఇటీవల మరణించిన వైకాపా కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement