Tuesday, March 26, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఏమ్మెల్యే డిఎన్నార్

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కైకలూరు పంచాయితీ 20 వ వార్డు పరిధిలోగల వెలమపేటలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ బూత్ నెంబర్.20 లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కైకలూరు నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.అన్ని స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement