Thursday, March 28, 2024

నో మాస్క్… నో పెట్రోల్…

మ‌చిలీప‌ట్నం – నో మాస్క్, నో పెట్రోల్ నినాదంతో పోలీసులు పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్రారంభించారు.. బందరు పట్టణం లో రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకు యజమానులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అలాగే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వారందరికీ మాస్క్ ప్రాధాన్య‌త వివ‌రిస్తూ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్క్ లేకపోతే పెట్రోల్ , డీజిల్ పోయ‌వ‌ద్త‌ని, అలాగే మాస్క్ లేన‌ట్ల‌యితే భారీగా జ‌రిమానా విధిస్తామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement