Wednesday, April 17, 2024

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రూ.1.90కోట్లు పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. చెక్ పోస్ట్ వద్ద తరలిస్తున్న రూ.1.90కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా ఈ నగదును తరలిస్తుండడంతో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న బస్సులో ఈ నగదు దొరికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement