Friday, April 19, 2024

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ లోనూ వైసిపి జోరు… టిడిపి మేయ‌ర్ అభ్య‌ర్ధి శ్వేత గెలుపు..

విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల‌లోనూ వైసిపి జోరు కొనసాగతున్నది.. మొత్తం ఇక్క‌డ 64 డివిజ‌న్ లో ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ వైసిపి 19 డివిజ‌న్లను గెలుచుకుంది. టిడిపి అయిదు స్థానాలలో విజయం సాధించింది… తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించ‌గా, సెంట్ర‌ల్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైసిపి దూసుకువెళుతున్న‌ది.. కాగా ఇక్క‌డ పోటీ చేసిన జ‌న‌సేన భారీగా ఓట్లు చీల్చింది..దాని ప్ర‌భావం టిడిపి అభ్య‌ర్ధుల‌పై పడింది.. కాగా, ఇక టిడిపి మేయ‌ర్ అభ్య‌ర్ధి కేశినేని శ్వేత 11వ డివిజ‌న్ లో విజ‌యం సాధించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement