Saturday, April 20, 2024

కృష్ణాజిల్లాలో మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి 41.49శాతం పోలింగ్…

విజ‌య‌వాడ‌ – కృష్ణా జిల్లాలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొనసాగుతున్న‌ది… జిల్లా మొత్తంలో నేటి మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యానికి 41.49 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే పెడ‌న పట్టణంలోని 22వ వార్డులో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు పెడన శాసనసభ్యుడు జోగి రమేష్.. అలాగే, నూజివీడు బాలికల ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు..
పోలింగ్ శాతం వివ‌రాలు…
విజయవాడ :38.14 శాతం
మచిలీపట్నం :46.78
నూజివీడు : 50.14
పెడన : 55.53
తిరువూరు : 56.64
నందిగామ: 53.48
ఉయ్యూ రు : 56.71

Advertisement

తాజా వార్తలు

Advertisement