Wednesday, April 24, 2024

నేడు కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ భేటీ..

కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ ఈరోజు హైద‌రాబాద్ లో భేటీ కానుంది. ఇప్పటికే ఈ సమావేశం ఐదు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో పవర్ హౌస్ ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణ అంశాలపై అధికారులు చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement