Thursday, April 25, 2024

కొండ‌ప‌ల్లిలో కొన‌సాగుతున్న పోలింగ్‌

కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ లోని 29 వార్డుల్లో ఉదయం 11 గంటల వరకు 57,543 మంది ఓటర్లకు గాను 17,355 మంది ఓటు హక్కు (30.16 శాతం) వినియోగించుకున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement