Tuesday, April 23, 2024

విజయవాడ వెస్ట్ టికెట్ పై కేశినేని నాని సంచలన కామెంట్స్

విజయవాడ వెస్ట్ టికెట్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ… వెస్ట్ ఈసారి 25వేల మెజార్టీతో టీడీపీ గెలుస్తుందన్నారు. అయితే నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్న అభ్యర్థి అయితేనే విజయం సాధ్యమన్నారు. వెస్ట్ నుంచి పోటీ చేస్తానని ఇటీవలే బుద్దా వెంకన్న ప్రకటించారు. బుద్దా వెంకన్న, కేశినేని నానిల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement