Tuesday, March 26, 2024

వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి గురువారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశిని (మతత్రయ) పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8.00 గంటలకు కళ్యాణం ప్రాంభం కాగా.. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో వి.హరి సూర్య ప్రకాష్ తదితరులు ఈ కల్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement