Friday, March 29, 2024

Breaking: టిప్ప‌ర్ బీభ‌త్సం.. ఇద్ద‌రు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లాలో టిప్ప‌ర్ బీభ‌త్సం సృష్టించింది. దీంతో ఇద్ద‌రు మృతిచెందారు. టిప్ప‌ర్ పాదాచారుల‌పైకి దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు అక్కడిక‌క్క‌డే మృతిచెందారు. అనంత‌రం టిప్ప‌ర్ పొలాల్లొకి దూసుకెళ్లింది. జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌లం ధ‌ర్మాపురంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement