Tuesday, April 23, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న అఖిల ఆత్మహత్యకు పాల్పడింది. రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement