Thursday, April 25, 2024

kadapa: ల్యాప్ టాప్ పేలి యువతి మృతి

ల్యాప్ టాప్ పేలి యువతి చనిపోయిన ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది. గత రెండు రోజుల క్రితం ఓ యువతి ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తుండగా ఉన్నట్టుండి పేలిపోయింది. ఈఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఆమె రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుమలత మృతిచెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement