Friday, April 26, 2024

Breaking: కారు ఢీకొని న‌లుగురు మృతి

కారు ఢీకొని న‌లుగురు మృతిచెంద‌గా, మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాలైన విషాధ ఘ‌ట‌న ఏపీలో చోటుచేసుకుంది. కడప జిల్లా చింత‌మ‌డుగు మండ‌లం మ‌ద్దిమ‌డుగు గ్రామంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వారిపైకి కారు దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చాపలదేవి, లక్ష్మీదేవి, అమ్ములు, కొండయ్యలుగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement