Tuesday, April 23, 2024

kadapa : గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు సాయిశంక‌ర్ గోవింద‌పురం వాసి. తమ కుమారుడు చనిపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement