Thursday, April 25, 2024

కరోనాతో కడప కార్పొరేటర్ పద్మావతి మృతి

క‌డ‌ప – క‌రోనాతో క‌డ‌ప కార్పొరేట‌ర్ బోలా ప‌ద్మావ‌తి మృతి చెందారు…. ఇటీవ‌లే ఆమె క‌రోనా పాజిటివ్ రాగా, హాస్ప‌టల్లో చికిత్స పొందుతున్నారు.. నేడు ఆమె ప‌రిస్థితి విష‌మించి హాస్ప‌ట‌ల్ లోనే క‌న్నుమూశారు.. ఆమె మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement