Thursday, April 25, 2024

తహశీల్దార్ కార్యాలయం లో శాశ్వత ఆధార్ కేంద్రం ప్రారంభం

రాజుపాలెం, : మండలంలోని తహశీల్దార్ కార్యాలయం నందు శాశ్వత ఆధార్ కార్యాలయాన్ని తహశీల్దార్ ఉధయ భారతి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా ఆధార్ కార్డ్ కు సంబంధించి సరైన పత్రా లను పరిశీలన జరిపి తప్పొప్పులను గ్రహించి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తహశీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో వి ఆర్ ఓ లు ఆర్ ఐ లు వి ఆర్ ఏ లు ఆపరేటర్ పరమేశ్వర్ రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement