Wednesday, April 24, 2024

Breaking: ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడికి ఉరిశిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. తల్లి, చెల్లి, తమ్ముడు హత్య కేసులో నిందితుడు కరీముల్లాకు ప్రొద్దుటూరు కోర్టు ఉరిశిక్ష విధించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ప్రొద్దుటూరు కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement