Saturday, April 20, 2024

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి..

విద్యుత్ షాక్ తో యువ‌కుడు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆర‌బెట్టిన బ‌ట్ట‌ల‌ను తీస్తుండ‌గా విద్యుత్ షాక్ తో యువ‌కుడు మృతిచెందాడు. కొడుకును కాపాడ‌బోయిన త‌ల్లితో పాటు మ‌రో యువ‌కుడికి గాయాల‌య్యాయి. బంధువులు ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement