Tuesday, April 16, 2024

క‌డ‌ప క‌లెక్ట‌రేట్ లో క‌రోనా క‌ల‌క‌లం – 18 మంది ఉద్యోగుల‌కు పాజిటివ్

కడప : జిల్లా క‌లెక్ట‌రేట్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.. ఈ ఆవ‌ర‌ణ‌లో ఉన్న డ్వామా కార్యాలయంలోని 18 మంది ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది.. దీంతో వారంద‌ర్ని హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. మిగిలిన సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.. కార్యాల‌యంలో శానిటైజ్ చేశారు.. క‌రోనాతో తాత్కాలికంగా ఇక్క‌డి విధుల‌ను నిలిపివేసి, ఉద్యోగుల‌ను ఇంటికి పంపివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement