Friday, April 26, 2024

ఓటు హ‌క్కు వినియోగించుకున్న ఉప‌ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా

కడప – న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌లో ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు…మున్సిపల్ బాలికల ఉర్దూ పాఠశాల, 29 వ డివిజన్, మూడో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన ఆయ‌న సామాన్య ఓట‌ర్ల‌లా క్యూలో ఉండి త‌న ఓటును వేశారు.. కాగా, మధ్యాహ్నం 12.00 గంటలవరకు జిల్లాలో మొత్తం 38.16 శాతం పోలింగ్ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement