Wednesday, April 24, 2024

‘పవర్’ వచ్చిన తర్వాతే పవర్ స్టార్ : పవన్ కల్యాణ్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన జనసేన సభలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంపై తీవ్ర అసహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి చోటా ‘సీఎం.. సీఎం’ అని అరవద్దని సూచించారు. ‘’ఈ మాటలు విని అలసి పోయా. సీఎం అయినప్పుడే సీఎం అని అరవండి. నాకు పవర్ స్టార్ అని కూడా పిలవద్దు… పవర్ లోకి వచ్చిన తర్వాతే పవర్ స్టార్ అని పిలువండి. నేను సీఎం కావాలనే మీ ఆకాంక్షను మనసులో దాచుకోండి’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల వీరే..

Advertisement

తాజా వార్తలు

Advertisement