Friday, March 29, 2024

Breaking: పనితీరు మార్చుకోని నేతలకు జగన్ వార్నింగ్

పనితీరు మార్చుకోని నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. 32మంది నేతల పనితీరు బాగోలేదని నివేదిక ఇచ్చారు. తక్కువ సమయం తిరుగుతున్నారని తెలిపారు. తదుపరి మీటింగ్ మార్చిలో ఉంటుందని, అప్పటిలోగా పనితీరు మెరుగు పరుచుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement