Friday, March 29, 2024

జూ.ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువ.. సోము వీర్రాజు

నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామన్నారు. రాజకీయాలు కొంత మందే చేయరు.. అందరూ చేస్తారన్నారు. అందరూ సినిమా యాక్టర్లేనన్నారు. యాక్టర్లు కాని వారు ఎవరున్నారని అన్నారు. చంద్రబాబుపై తన వైఖరిలో మార్పు లేదన్నారు. ఫ్యామిలీ పార్టీలకు దూరమని అధిష్టానమే చెప్పిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement