Thursday, April 25, 2024

Breaking: ఏపీ మంత్రి జయరామ్ కు ఐటీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్ కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆస్పరి మండలం చిన్న హోతూరు, పెద్ద హోతూరులో భూముల కొనుగోలుపై ఐటీ అధికారులు వివరణ కోరారు. ఇటీనా ప్లాంటేషన్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో 200 ఎకరాల భూముల కొనుగోలు, భార్య, కుటుంబ సభ్యుల పేర్ల మీద భూముల బదలాయింపు పై ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 90రోజుల్లో వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement