Friday, March 29, 2024

Breaking: ఏపీలో పెన్షన్లు పెంపు.. కేబినెట్ కీలక నిర్ణయం

ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు రూ.2500ల నుంచి రూ.2750లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన పెన్షన్లు జనవరి 1వతేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని 62.31లక్షల మంది పెన్షన్ దారులకు లబ్ది చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement